PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంతృప్తి స్థాయిలో సమస్యల పరిష్కరించేందుకే జగనన్నకు చెబుదాం

1 min read

జిల్లా కలెక్టర్ గ్రీరీషా పీ ఎస్ ఐ ఏ ఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు….అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుంచి పాల్గొన్నా జిల్లా కలెక్టర్ శ్రీ గిరీషా పిఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ గంగాధర్ రావు గారు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు, డిఆర్ ఓ శ్రీ సత్యనారాయణ గారు, రాయచోటి ఆర్ డిఓ శ్రీ రంగస్వామి గారు, జిల్లా అధికారులు, తదితరులు.పాల్గొన్నా రు.

About Author