PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేల‌చూపులు చూస్తున్న ఎల్ఐసీ షేరు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. సోమవారం సెషన్‌లో బీఎస్ఈపై 2 శాతం మేర దిగజారి రూ.786.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా ఐదవ సెషన్‌లోనూ పతనమై లిస్టింగ్ నాటి నుంచి మరింత కనిష్ఠ స్థాయికి షేర్లు పడిపోయాయి. దీంతో ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్ల దిగువకు దిగజారింది.

                                          

About Author