NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైనాలో మ‌ళ్లీ లాక్ డౌన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వివిధ నగరాల్లో వేయికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ విధించారు.

                                               

About Author