PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయు లకు 50 శాతం రాయితీ తో లాకార్లు

1 min read

– శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి K DCC చైర్మన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉపాధ్యాయ దినోత్సవ ము ను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా లో లోని ఉపాధ్యాయు లకు జిల్లాలోని అన్ని సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ లలో 50 శాతం తో లాకర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు అని  కర్నూల్ జిల్లా కేంద్ర  బ్యాంక్  చైర్మన్ శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి గారు అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపాధ్యయు లు ఉపయోగంచు కోవాలని ఆమె పిలుపు నిచ్చారు. ఇదే సందర్బంగా రాక్ష బందన్ ను పురస్కరించుకొని బ్యాంక్ C E O శ్రీ రామాంజనేయులు కు మరియు ఇతర అధికారుల కు ఆమె రాఖీ కట్టారు.

About Author