NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రయాణీకులకు లక్కీ డిప్ బహుమతులు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం, కర్నూల్-2 డిపో వారు కర్నూల్-లద్దగిరి రూట్ నందు 04.09.2023 నుండి గిఫ్ట్ స్కీం ను ప్రారంభించిన విషయం విదితమే. ఆ రూట్ నందు బస్సు  ఎక్కిన ప్రయాణీకులు వారి టికెట్ వెనుక వారి పేరు మరియు ఫోన్ నెంబర్ వ్రాసి ఆ బాక్స్ నందు వేస్తే,  ప్రతి నెల 1 వ తేదీ మరియు 16 వ తేదీన లక్కీ డిప్ ద్వారా డ్రా తీసి, డ్రా లో వచ్చిన వారికి ఇద్దరికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తున్న విషయమే కూడా విదితమే. తేది : 16.09.2023 నుండి 30.09.2023 వరకు కర్నూల్-లద్దగిరి రూట్ నందు ప్రయాణించిన ప్రయాణీకుల టిక్కెట్ల నెంబర్లను లక్కీ డిప్ తీయగా క్రింది ప్రయాణీకులకు బహుమతి లభించిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

1)       శ్రీ యం.శ్రీధరమూర్తి యాదవ్

2)      శ్రీమతి రేష్మ బేగం

3)      శ్రీమతి సుహానా

కావున ఇతర ప్రయాణికులు కూడా ఈ అవకాశమును వినియోగించుకోవలసినదిగా కోరుతూ, ఈ సమాచారాన్నిమీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరడమైనది.(సర్దార్ హుస్సేన్)డిపో మేనేజరు,ఆంద్ర ప్రదేశ్ ప్రజా రవాణా విభాగము,కర్నూలు-2 డిపో.

About Author