NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విస్త‌రిస్తోన్న లంపీ చ‌ర్మ వ్యాధి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశువులను వణికిస్తున్న లంపీ స్కిన్ వ్యాధి మహారాష్ట్రాకు సోకింది. లంపీ చర్మవ్యాధితో మహారాష్ట్రలో 42 ఆవులు, గేదెలు మరణించాయని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు. లంపీ స్కిన్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధి వల్ల మరణించిన పశువులకు గాను బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు వీలుగా జిల్లాకు కోటి రూపాయల చొప్పున సీఎం విడుదల చేశారు.పశువులను రవాణ చేయకుండా నిషేధించారు.

About Author