PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం

1 min read

– ఎంఈఓ రామకృష్ణుడు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని బిలకల గూడూర్ గ్రామంలో ఉన్న స్పెషల్ ఉర్దూ. ఎంపీయుపి పాఠశాలను. గురువారం నాడు ఎంఈఓ రామకృష్ణుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా నాడు నేడు పనులను తనిఖీ చేసి పనులలో పురోగతి పెంచాలని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు ఆదేశించారు.

About Author