PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎం.ఈ.ఓ. ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపాధ్యాయులు

1 min read

– మండల కేంద్రమైన హోలగుంద లోని 1: M.E.O సత్యనారాయణ2: జగన్నాథ్

పల్లెవెలుగు వెబ్ హోలగుంద: ప్రవేట్ పాఠశాల ఉపాధ్యాయులు నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాయల్ రీఫా అప్పర్ ప్రైమర్ స్కూల్ బాబుజి అప్పర్ ప్రైమర్ స్కూల్ సిద్ధార్థ ఆఫర్ ప్రైమర్ స్కూల్ M.E.O కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి పూలమాలల సత్కరించారు ఈ సందర్భంగా బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలతో తమ తమ పాఠశాల నిబంధనలతో నడుపుతామని  వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిదానంద హబీబుల్లా గోపీనాథ్ లక్ష్మన్న మల్లికార్జున పాల్గొన్నారు.

About Author