PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీమఠం లో మద్వా నవమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మద్వానవమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  శ్రీ ప్రాణదేవుడికి విశేష ఫల పంచామృతాభిషేకం నిర్వహించారు.  అనంతరం శ్రీ మఠం ప్రాకారంలో జరిగిన మద్వా రథోత్సవంలో భక్తులు, శిష్యులు అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఊంజల మంటపంలో శ్రీ మఠ పండితులు శ్రీ మద్వాచార్యుల జీవితం మరియు బోధనల గురించి ప్రవచనాలు చేశారు.

About Author