PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో మాఫియా పాల‌న !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో మాఫీయా పాలన నడుస్తుందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. మాఫీయా రాజ్ పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని నారా లోకేష్ విమ‌ర్శించారు. మంగళవారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అత్యచార బాధితులను పరామర్శించడం తప్పా…? మహిళా కమిషన్ ముందు చంద్రబాబు ఎందుకు హాజరు కావాలని నారా లోకేష్ ప్రశ్నించారు.

                                                       

About Author