PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది ఆలయ ఉద్యోగి సస్పెండ్

1 min read

పల్లెవెలుగు, మహానంది: కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం లో పనిచేస్తున్న ఆలయ ఉద్యోగి సుబ్బారెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేకపోవడంతో పాటు మరిన్ని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు .ఏజెన్సీ ఉద్యోగి ఆచారి ని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఈవో పేర్కొన్నారు. క్షేత్రంలో అవినీతి అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

About Author