PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మహానంది’కి రూ.8 లక్షలు ఆదాయం

1 min read

పల్లె వెలుగు వెబ్​, మ​హానంది: మహానంది దేవస్థానమునకు సంబంధించి ఆలయ భూములను వేలం వేయగా 8 లక్షల 17 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. 43 ఎకరాలు వేలం వేయగా రైతులు 39 ఎకరాలు వేలం ద్వారా పొందినట్లు తెలిపారు. ఒక సంవత్సరానికి మాత్రమే 8 లక్షల 17 వేల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు ఆలయ ఈఓ మల్లికార్జున వెల్లడించారు.

About Author