PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది… హుండీ ద్వారా రూ 35.33 ఆదాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది దేవస్థానమునకు సంబంధించిన హుండీ శుక్రవారం లెక్కించగా 35 లక్షల 33 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు 35 రోజుల్లో ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది స్వచ్ఛంద సంస్థ సేవకులు పాల్గొన్నారు.

About Author