PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహనీయుల సేవలు చిరస్మరణీయం… రాయలసీమ శకుంతల

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దేశ  సౌభాగ్యం కోసం, శాస్త్రా సాంకేతిక రంగం అభివృద్ధిh కోసం కృషి చేసిన  మహనీయుల సేవలు ఎప్పటికి  మరువరాదని అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ కార్యదర్శి, వైసీపీ నాయకురాలు  గోరంట్ల శకుంతల, అన్నారు.మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి పురస్కరించుకొనిఅశోక్ నగర్ లోని పట్టణ మహిళా వసతి గృహంలో   గోరంట్ల శకుంతల ఏ  పి జే అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా రాయలసీమ శకుంతల మాట్లాడుతూ  అబ్దుల్ కలాం మంచి మేధావి, నీతి, నిజాయితీ కి మారు పేరు, గొప్ప రాజనీతిజ్ఞుడు, అట్టడుగు నుండి దేశ రాష్ట్ర పతిగా ఎన్నికయ్యారన్నారు దేశానికి మార్గదర్శకుడిగా ఎదిగాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం  మేనేజర్ లతాశ్రీ , నిరాశ్రయులు….. పాల్గొన్నారు .

About Author