NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి                   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు పత్తికొండలో ఘనంగా స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాలు ఊరు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కేటీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ పోలీస్ ప్రశంసా పత్రాలను పొందిన పత్తికొండ డిఎస్పి శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టౌన్ సీఐ మురళీమోహన్, ఎస్సై మల్లికార్జున, తుగ్గలి ఎస్బి కానిస్టేబుల్ యు వీరేంద్రలను శాలువాలతో సన్మానించి ట్రస్ట్ డైరీలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కేపిఆర్ ట్రస్ట్ ఫౌండరు రామ్మోహన్,  సభ్యులు, లక్ష్మీనారాయణ, ఖాజా హుస్సేన్, మహబూబ్ బాషా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author