PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SDPI ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సత్యమేవ జయతే నినాదంతో, అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి పూల మాల వేసి ఘన నివాళులు అరిపించిన SDPI టౌన్ ప్రెసిడెంట్ సయ్యిద్ ఇంతియాజ్ బాష గారు,శ్రీశైలం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ బాష గారు, అనంతరం మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ని అతిదారుణంగా చంపినా నాథురం గాడ్సే ఫోటోలను పెట్టుకొని పాజించడం ఏంతవరకు సమణీయం అని అన్నారు ఈ కార్యక్రమం లో SDPIటౌన్ సెక్రటరీ ఫయాజ్ గారు,శ్రీశైలం అసెంబ్లీ సభ్యులు ఆరిఫ్ హుస్సేన్ గారు, షాహింషా గారు,మరియు నాయకులు మొయిన్, మునీర్, అబ్దుల్లా ఖాన్,అంజద్ బాష.

About Author