PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్ ను సద్వినియోగం చేసుకోండి : ఎంపీడీఓ

1 min read

– మోహన్ కుమార్, డి ఎల్ పి ఓ కవిత
పల్లెవెలుగు, వెబ్​ ఆత్మకూరు: వివిధ గ్రామాలలో ప్రత్యేకంగా ఆధార్ సేవలను ప్రజలలోకి తీసుకురావడం జరిగిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ మోహన్ కుమార్, డి ఎల్ పి ఓ కవిత ప్రజలతో అన్నారు.ఈసందర్భంగా బాపనంతపురం, శ్రీపతిరావుపేట గ్రామాలలో చేపట్టిన ఆధార్ సెంటర్ ను పరిశీలించారు.ఆధార్ సెంటర్ లో అందిస్తున్నటువంటి ఆరు రకాల సేవలను వివరించారు. అన్ని గ్రామాలలో ఆధార్ సేవలను అందిస్తున్నట్లు వాటిని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఒకే రోజు 60 మంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారని తెలిపారు.

About Author