PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ఆదేశాలతో నిరాశ్రయులకు పలు సేవా కార్యక్రమాలు

1 min read

విజయవాడ వరద బాధితులకు సహాయార్థకంగా చింతలపూడి నియోజకవర్గ నాయకులు ఆహార పోట్లలు పంపిణీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విజయవాడ 45 వ డివిజన్,జోజి నగర్ పలు కాలనీలలో వరద ముంపు ప్రాంతాలకి సహాయ కార్యక్రమంలో పాల్గొనుటకురెండవ రోజు తమ వంతు సహాయ కార్యక్రమం చేయటానికి బయలుదేరి చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పిలుపు మేరకు వరదభాధితుల సహాయక చర్యల్లో పాల్గొన్న చింతలపూడి నియోజకవర్గ నాయకులు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను,నాయకులు కట్టా సతీష్, పొదిల జేమ్స్, చిట్టిబాబు వరద బాధితులకు ఆహార పట్లను, బిస్కెట్లను, వాటర్ బాటిల్స్ అందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *