PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు నిర్ణయించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో ఆదివారం సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సి వ్యూహంపై కూడా ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం నేత సీతారా ఏచూరి, శివసేన నేత సంజయ్ రౌత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

                                  

About Author