PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కళ్యాణం.. అన్నదానం.. విరాళం రూ. 15,116

1 min read

పల్లెవెలుగువెబ్​,  మహానంది : మహానంది దేవస్థానం లో అమలు అవుతున్న నిత్య కళ్యాణం ,.అన్నదానఈ కార్యక్రమానికి 15116 రూపాయలు విరాళంగా భక్తులు అందజేసినట్లు ఆలయ ఏఈఓ మధు తెలిపారు .రుద్రవరం మండలం కొత్తూరు గ్రామం చెందిన అన్నం పుల్ల రెడ్డి మరియు మహేశ్వర్ రెడ్డి పైన తెలిపిన విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. భక్తులు విరివిగా విరాళాలు అందజేసి కల్యాణం మరియు అన్నదాన కార్యక్రమం నిత్యం జరిగే  విధంగా తోడ్పడాలని ఆలయ ఏఈవో మధు భక్తులను కోరారు.

About Author