PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహిత మహిళ ఆత్మహత్య

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన రాజేశ్వరి ( 23) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ జగన్ మోహన్ తెలిపారు. తన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయింది. రాజేశ్వరి బందువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని , పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. తహశీల్దార్ పంచనామా నిర్వహించారు. రాజేశ్వరి మృతికి అనారోగ్యం కారణం మని తనకు చాలా కాలం గా అనారోగ్యంతో తన స్వంత గ్రామం పాల్వంచ టౌన్ నందు మరియు ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ నందు ట్రీట్మెంట్ తీసుకొన్నను నయం కాక పోవడం వలన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ట్లు తెలిపారు.

About Author