NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీగా పెరిగిన వంట‌నూనె ధ‌ర‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య నెల‌కొన్న యుద్ధంతో వంట‌నూనె ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. విజయా బ్రాండ్ పేరుతో సమాఖ్య వంట నూనెలను ప్రజలకు విక్రయించే ఆయిల్ ధరలు నెల రోజుల వ్యవధిలో లీటరు పామాయిల్ ధరను రూ. 29 పెంచింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న పొద్దుతిరుగుడు నూనె ధర కూడా భారీగా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే వంట నూనెల్లో 70 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెలు అయితే 90 శాతం ఇతర దేశాల నుంచే వస్తున్నాయి.

                                      

About Author