PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి స్క్వే మార్షల్ ఆర్ట్స్ లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

1 min read

– జిల్లా క్రీడాకారులకు పథకాల సాధించిన ప్రత్యేకంగా అభినందించారు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు బి. రామాంజనేయులుఈనెల  శ్రీకాకుళం అంబేద్కర్ స్టేడియంలో ఐదవ రాష్ట్ర స్థాయి స్క్వే మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ లో కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు పథకాలతో తిరిగివచ్చారు .తిరిగి వచ్చిన క్రీడాకారులకు స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లా క్రీడా సంఘ అధ్యక్ష కార్యదర్శులు పథకాలు ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు.పథకాలు సాధించిన వారిలో షేక్ అబ్దుల్లా, దావత్, ముషాహిత్ హమరాయురం, అబ్దుల్ వహీద్, ఖాళీ  డ్,జూనియడ్ ఉన్నారు.అభినందించిన వారిలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు, గంగాధర్, రవికుమార్ ,కోలా ప్రతాప్ ,విజయ్ కుమార్, వేణుగోపాల్, ప్రసాద్, కర్నూలు జిల్లా స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి. నబి సాహెబ్, మరియు మనిరంగ, ప్రభాకర్, వంశీ నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author