NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సదరం పత్రాలను పరిశీలిస్తున్న వైద్య బృందం

1 min read

ద్వివాంగులను ఆదుకుంటాం

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  హొళగుంద మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ సుహాసినమ్మ అధ్యక్షతన ఏపి డిఫరెంటు ఏబుల్డ్, సీనియర్ సిటిజన్స్ అసిస్టన్స్ కార్పొరేషన్ అధ్వర్యంలో అర్హులైన ద్యివాంగులను గుర్తించి సదరం పత్రాలను పరిశీలించి ద్యివాంగులను పరీక్షించి కొలతలను తీసుకొన్నారు. నీతి ఆయోగ్ ద్వారా పరికరాలను పంపిణి చేస్తామని పి అండ్ డిఒ సునిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సిస్టోటిక్ అండ్ ఆర్థోపెడిక్ నిపుణులు సుందరయ్య, ఆడియాలజిస్ట్ నిఖిల్, డాటమ్యాన్ రుత్విక్, మండల ఎబిఎఫ్ రవిశంకర్, గ్రామ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author