PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరికీ అందుబాటులో వైద్యం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ వెలుగోడు: రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో కి వైద్యం అనే నినాదంతో ఫ్యామిలీ డాక్టర్ పథకం తీసుకుని వచ్చిందని వైద్యుడు కృష్ణమూర్తి అన్నారు. వెలుగోడు లోని 4, 5 సచివాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలు రోగాలకు వైద్య చికిత్స చేశారు. గర్భిణీలకు వైద్యం చేయడం జరిగింది. ప్రతి నెల లో మొదటి వారం , మూడవ వారం లో అంగన్ వాడి సెంటర్ ను , మంచం పై ఉన్న రోగిని పరీక్షించడం , ఆరోగ్య శ్రీ కేసులు వేరిఫికేషన్ చేయడం జరుగుతుందని వైద్యుడు అన్నారు. ఆరోగ్య సహాయకులు బాలచంద్రుడు , నర్స్ గీత , దుర్గమ్మ , ఆశా వర్కర్లు , 104 సిబ్బంది పాల్గొన్నారు.

About Author