PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడవ డివిజన్ లో బూత్ కన్వీనర్లు, వైసిపి నాయకులతో సమావేశం

1 min read

ఆహ్వానం పలికిన మాజీ స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ బొద్దాని అఖిల సతీష్ చంద్రశేఖర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మాజి ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా అధ్యక్షలు మరియు శాసన సభ్యులు  ఆళ్ల నాని ఆదేశాల మేరకు శనివారం 3వ డివిజన్ లో బూత్ కన్వీనర్లు మరియు వైస్సార్సీపీ నాయకులతో సమావేశం 3 వ డివిజన్ కార్పొరేటర్ మరియు మాజి స్మార్ట్ సిటీ ఛైర్పర్సన్ బొద్దాని అఖిల సతీష్ చంద్ర  అద్వర్యంలో బూత్ కన్వీనర్లకు, వైఎస్ఆర్సిపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్య అతిదిగా  మున్సిపల్ కోప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్  ఆదారిటీ చైర్మన్  బొద్దాని శ్రీనివాస్,డిప్యూటీ మేయర్ గౌరవ గుడిదేసి శ్రీనివాస్, క్లస్టర్ 3 అధ్యక్షులు మంచెమ్ మైబాబు ,క్లస్టర్ 1 అధ్యక్షులు సుంకర చంద్రశేఖర్ ,9th డివిజన్ కార్పొరేటర్ సబ్బాన శ్రీనివాస్,రాష్ట ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మోటుమర్రి సదానంద్, పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో 3 వ డివిజన్ ఇంచార్జ్ మరియు 3 వ డివిజన్ బూత్ కన్వీనర్లు మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author