PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జె ఏ సీ పక్షాన ఉద్యోగుల డిమాండ్స్ పై కలెక్టర్ కి  మెమొరండం

1 min read

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ కు మెమొరండం

జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, నెరసు రామారావు, సంఘ నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేశ్ ఐఏఎస్ వారిని కల్సి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జె ఏ సీ పక్షాన ఉద్యోగుల డిమాండ్స్ పై ఉద్యమ కార్యాచరణ లో భాగంగా మెమోరాండం సమర్పించరు. జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, కన్వీనర్ నెరుసు రామారావు, జె ఏ సి భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు రవి కుమార్ రుద్రాక్ష ,అలీ,పి.వి నర్సింహా రావు (యూటీఫ్) పువ్వుల ఆంజనేయులు. పి ఆర్ టి యు నాయకులు రామారావు, ఎన్ ఎం యు, నాయకులు గగులోతు కృష్ణ, ఏ పి టి ఎఫ్, శ్రీధర్ రాజు పంచాయతీ రాజ్, కె సత్యనారాయణ ట్రెజరీ, గంగాధర్, బైగ్ అగ్రికల్చర్, మాదాసు సాంబ శివ రావు పబ్లిక్ హెల్త్ ,యాసలపు శ్రీను, ఎస్. శివ  క్లాస్ 4,రమేష్  ఐటిఐ, మెరుగు ఫణి పశుసంవర్ధక శాఖ, పూడి శ్రీనివాస్ సోషల్ వెల్ఫేర్, ఇతర సంఘాల నాయకులు సంఘ ప్రతినిధులు కలసి ఉన్నారు.

About Author