PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేరా దేశ్’ అమ్మ్రిత్ కలాష్ యాత్ర ర్యాలీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు అవుట్ డోర్ స్టేడియం నుంచి ఇండోర్ స్టేడియం వరకుమేరి మిట్టి మేరా దేశ్’ అమ్మ్రిత్ కలాష్ యాత్ర ర్యాలీ మరియు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ,నగర మేయర్ బివై రామయ్య ,జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి , స్పోర్ట్స్ సీఈవో రమణ ఈ సందర్భంగా ఎంపీ   మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధులు, సైనికులు చేసిన అత్యున్నత త్యాగాల గురించి అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణం పట్ల పౌరుల్లో గర్వం మరియు బాధ్యతను పెంపొందించడానికి ‘మేరి మిట్టి మేరా దేశ్’ కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరూ దేశ భక్తి కలిగి భారతదేశ కీర్తి పెంపొందించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని ఎంపీ  తెలిపారు.

About Author