PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర  ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన.. జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె.చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు  కర్నూలు – కోడుమూరు రోడ్డు మార్గంలో ఉన్న కింగ్ ప్యాలస్ గ్రాండ్ కన్వెన్షన్  ఫంక్షన్ హాల్ కు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  గురువారం కర్నూలుకు విచ్చేశారు.ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ని కర్నూలు- కోడుమూరు రోడ్డు కింగ్ ప్యాలెస్ గ్రాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

About Author