PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

400 మంది ఉద్యోగుల్ని తొల‌గించిన మైక్రోసాఫ్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రష్యాలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ‌ ప్రకటన చేసింది. ఆ సంస్థలో పనిచేస్తున్న 400మంది ఉద్యోగులు రోడ్డున పడేలా చేసింది. ప్రొడక్ట్‌ అమ్మకాల తగ్గింపు కారణంగా తలెత్తుతున్న నష్టాలు, ఇతరాత్ర కారణాల వల్ల ఆ 400మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్ని తొలగించినా వారికి సంస్థ సహాయ,సహకారాలు ఉంటాయని మైక్రోసాఫ్ట్‌ హామీ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

                                                                

About Author