NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి 12 ప్ర‌శ్న‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మాజీమంత్రి యనమల రామకృష్ణుడు 12 ప్రశ్నలు సంధించారు. ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ విధించాలని, తక్షణమే ఆర్టికల్ 360 ప్రయోగించాలని కేంద్రాన్నియనమల కోరారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లొసుగులు బయట పడ్డాయనే తమపై విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. కాగ్ నివేదిక ఆధారంగానే వ్యాఖ్యలు చేశానని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి కాగ్ నోటింగ్స్‌పై జవాబివ్వట్లేదని యనమల రామకృష్ణుడు విమర్శించారు.

                                       

About Author