PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నను దర్శించుకున్న మంత్రి రోజా

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన టూరిజం శాఖ మంత్రి రోజాకు కృష్ణదేవరాయ గోపురం వద్ద సాగర స్వాగతం పలికారు ఆలయ అర్చకులు మరియు వేద పండితులు మరియు ఈవో లవన్న పూర్ణకుంభ స్వాగతం పలికారు శ్రీ స్వామి అమ్మవారి ప్రత్యేక పూజలు చేసుకున్నారు అనంతరం వేద ఆశీర్వచనం స్వామివారి జ్ఞాపకను తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆలయ ప్రోటోకాల్ ను పాటించలేదని అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోందిగతంలో కూడా నగరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి రోజాకు రెడ్డివారి చక్రపాణి రెడ్డికి వివాదం కొనసాగుతుంది.

About Author