PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో యువకుడు అదృశ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: కర్నూలు పట్టణంలోని నందికొట్కూరు రోడ్డు చెక్ పోస్ట్ అప్సర నగర్ కాలనీకి చెందిన ఆది లక్ష్మమ్మ,వెంకటస్వామి దంపతుల కుమారుడు  ఎన్.మహేంద్ర కుమార్(30) (అలియాస్ మహమ్మద్ హుస్సేన్)అనే యువకుడు గత నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు.తర్వాత బంధువుల దగ్గర విచారిస్తే ఆచూకీ దొరకలేదని ఈనెల 5వ తేదీన కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని కానీ ఇంతవరకు ఏమి ఆచూకీ లభించలేదని ఇంటి నుండి వెళ్లిన సమయంలో తన మొబైల్ ఫోన్ ఇంటిలోనే ఉంచి వెళ్ళాడని గ్రీన్ షర్టు,బ్లూ ప్యాంట్ ధరించాడని ఎవరికైనా తెలిసినట్లయితే మాకు సమాచారం ఇవ్వాలని-8500687966..8186833984 ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.

About Author