PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువలకు ఎంపీ.. ఎమ్మెల్యే సీట్లు కేటాయించకపోవడం బాధాకరం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆదివారం పార్లమెంట్ సభ్యులు  ఆర్ .కృష్ణయ్య ని హైదరాబాద్ లోని వారి నివాసం లో కలిసి కులజుల సమస్యల గురించి వివరించారు కర్నూలు జిల్లా కురువ సంఘము ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,మరియు నందికొట్కూరు మండల కురువ సంఘము అధ్యక్షులు కే .వెంకటేశ్వర్లు . కర్నూలు జిల్లా లో 4 లక్షల ఓటర్లు కురువలు ఉన్న వైసీపీ పార్టీ m.p., m.l.a సీట్లు కేటాయించకపోవడం బాధాకరం .దీని విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లమని కోరడమైనది .

About Author