PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి కాలి నడకన వచ్చే శివ భక్తులను భీమునికొలనులోని కైలాశద్వారం వద్ద శిల్ప చక్రపాణి రెడ్డి వివిధ ఏర్పాట్లు పరిశీలించాడు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్న శివస్వాములు, భక్తులకు ఏర్పాట్లు భోజన, వసతి, మంచినీరు, సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి . శ్రీశైలం చేరుకునే భక్తులకు ఏర్పాటు మరియ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదానం శిబిరంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి , శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి గారు, భక్తులకు, శివస్వాములకు మజ్జిగ, భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author