NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్ రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు  వెబ్ వెల్దుర్తి : వెల్దుర్తి మండలం ,చెరుకులపాడు గ్రామంలో* రూ23.90 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, రూ 20.80లక్షలతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను చెరుకులపాడు గ్రామ సర్పంచ్ రాములమ్మ, ఎంపిటిసి సభ్యులు రాజేశ్వరి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండల చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి తో కలసి  ,పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ,ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ స్కూల్ లలో ,మధ్యాహ్నం భోజనం తనిఖీ, చేసి చిన్నారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,సచివాలయం సిబ్బంది,వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author