జాతర మహోత్సవానికి ముఖ్య అతిథులు గా హజురైన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో శ్రీగిరి కట్టెల తిప్పన్న తాత జాతర మహోత్సవానికి ముఖ్య అతిథులు గా హజురైనా ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి_ అనంతరం శ్రీగిరి కట్టెల తిప్పన్న తాత దర్శనం చేసుకొని దేవాలయం లో ప్రతేక పూజలు నిర్వహించడం జరిగింది.. ఈ ఈ కార్యక్రమం లో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, ఆస్పరి మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వైసీపీ నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానలు పాల్గొన్నారు.
