PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేల‌కు రూ. 350 కోట్ల నిధులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ చీఫ్ మినిస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.350 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు వెచ్చించనున్నారు.

                                          

About Author