PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌతాళం మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన విజయవంతం..

1 min read

పల్లెవెలుగు వెబ్  కౌతాళం : మండలంలోని కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే  వై బాలనాగిరెడ్డి చేతులమీదుగా నూతనంగా  2.11 కోట్లతో నిర్మించిన పాఠశాల అదనపు పాఠశాలను ప్రారంభించారు. జిల్లా పరిషత్ కన్నడ హై స్కూల్ చైర్మన్ వడ్డె రామన్న ఆధ్వర్యంలో గదులను -ప్రారంభించారు,మండల వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి రచించిన పాటను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే  వై బాలనాగిరెడ్డి,ఎరిగేరి గ్రామంలో త్రాగునీటి పైప్ లైన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమం మండల కన్వీనర్ ప్రలాద దేశాయ్ ఆచారి, దాట్ల కృష్ణంరాజు, ఉరుకుంద ఆలయ చైర్మన్ నాగరాజు గౌడ, లక్ష్మిరెడ్డి, వీరసేనరెడ్డి,సర్పంచ్ పాల్ దినకర్, లో ఎంపీపీ అమ్రేష్, సాబు, గుర్రాజ్ గౌడ, ఉప సర్పంచ్ తిక్కయ్య, అవతారం, సమ్మద్, అధికారులు,మండల నాయకులు, గ్రామ నాయకులు గ్రామ  సర్పుంచులు,ఎంపీటీసీలు నాయకులు, ,ప్రజలు, అభిమానులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే  పర్యటనను విజయవంతం చేశారు.

About Author