NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్సీ అనంత బాబుకు బెయిల్ మంజూరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంత బాబు తల్లి నిన్న (ఆదివారం) చనిపోయారు. దీంతో రెండు వారాలపాటు మధ్యస్థ బెయిల్ ఇవ్వాలని అనంతబాబు తరపు లాయర్లు న్యాయస్థానాన్నికోరారు. అనంతబాబు రెండు వారాలు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని బాధితుల తరఫున న్యాయవాది వాదించడంతో న్యాయస్థానం మూడు రోజులు మాత్రమే మంజూరు చేసింది. అనంతబాబు స్వగ్రామం ఎల్లవరంలో తల్లి అంత్యక్రియలు జరగనున్నాయి.

                                    

About Author