NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: సోమవారం నాడు జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను శుక్రవారం నాడు తహసిల్దార్ శ్రీనివాసులు,ఆర్ఐ శ్రీనివాసులు,పోలీస్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నామని అందులో పట్టభద్రులు 962 మంది మరియు ఉపాధ్యాయ 43 మంది ఎమ్మెల్సీ ఓటు ను వినియోగించుకోనున్నారని తహసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు.

About Author