PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్న మోదీ

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముంబై శివాజీపార్క్‌లో ఆమె భౌతిక కాయానికి అంతిమనివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన లత అంతిమ సంస్కారాలకు అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

           

About Author