PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ని కలిసిన మోమిన్ ముస్తఫా…

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: అమరావతిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడుని తెలుగుదేశం పార్టీ రాయలసీమ యువ నాయకుడు మోమిన్ ముస్తఫా మర్యాదపూర్వకంగా కలిశారు.మోమిన్ ముస్తఫా మాట్లాడుతూ పలు అంశాలు అచ్చం నాయుడు  దృష్టికి తీసుకొని వెళ్లి నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

About Author