NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ లో చరిత్ర సృష్టించి తల్లి కుమారులు..

1 min read

పలువురు విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనల వెల్లువ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : విజయవాడ స్థానిక హాన్ క్లబ్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ లో ఏలూరు నగరానికి చెందిన అబ్రహం అండ్ గ్యారీ  కాస్పోరోవ్ చెస్ అకాడమీకి చెందిన గంజి అరుణకుమారి రాష్ట్రస్థాయి మహిళా విభాగంలో రాష్ట్ర ప్రథమ స్థానం, వీరి కుమారులు జి అభిషేక్ అబ్రహం అండర్- 11 విభాగంలోరాష్ట్రస్థాయి మూడవ స్థానo, గంజి అను రూఫ్ మోషే అండర్ -9 విభాగంలో రాష్ట్రస్థాయి మూడో స్థానం సాధించి మెమెంటో, నగదు బహుమతి ప్రశంసా పత్రం సాధించారని, అబ్రహం అండ్ గ్యారీ కాస్ప రోవ్ చెస్ అకాడమీ డైరెక్టర్ జి యోహాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author