PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మదర్ తెరిసా నేషనల్’ ఆధ్వర్యంలో… పండ్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​: సంపాదించిన దాంట్లో.. కొంతైన పేదలకు వెచ్చించాలని పిలుపునిచ్చారు మధర్​ థెరిస్సా నేషనల్​ ఇంటిగ్రేట్​ డెవలప్​మెంట్​ సొసైటీ చైర్మన్​ దౌమని.  76వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోని పలు విభాగాల్లోని రోగులకు   మధర్​ థెరిస్సా నేషనల్​ ఇంటిగ్రేట్​ డెవలప్​మెంట్​ సొసైటీ సభ్యుల నేతృత్వంలో ఆస్పత్రి సూపరింటెండెంట్​ డా. నరేంద్ర రెడ్డి చేతులమీదుగా పండ్లు,స్వీట్లు పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలోని మదర్ తెరిసా నేషనల్ ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ సొసైటీ వారు పండ్లు మరియు స్వీట్స్  వారు సొసైటీ ప్రెసిడెంట్, దౌమని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దాతలు ముందుకువచ్చి ఆస్పత్రి అభివృద్ధిఇ సహకరించాలని కోరారు.

About Author