PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హర్యానా గవర్నర్ కి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన ఎంపీ గోరంట్లమాధవ్ దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  హర్యానా గవర్నర్ బండారు  దత్తాత్రేయ ని కలసిన ఎంపీ గోరంట్ల మాధవ్​..  శనివారం హైదరాబాద్ లోని తన నివాసం లో వచ్చేనెల 21వ తారీకు కర్నూల్ లోని  GRC కన్వెన్షన్ హాల్ లో జరగబోయే   సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కి వివాహ ఆహ్వాన పత్రిక అందజేస్తున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్లమాధవ్  దంపతుల.

About Author