PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లంచం తీసుకుంటు ప‌ట్టుబ‌డ్డ ఎంపీడీవో

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తాజాగా మరో అవినీతి ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మహిళా ఎంపీడీవో విజయలక్ష్మి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఎంపీ లాడ్స్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదలకు రాజులపాలెం ఉప సర్పంచ్ నుండి ఆమె రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 6న ఆయన రూ. 10 వేలు అందజేశారు. మిగిలిన రూ. 40 వేలను ఈరోజు ఆమెకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు.

                                                        

About Author