PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం లీగ్ చూపు కాంగ్రెస్ పార్టీ అభిమానుల వైపు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమనుల నివాసం లో ముస్లిం లిగ్ రాష్ట్ర నాయకులు ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా రఫీ దిన్ మౌలానా అబ్దుల్ సలాం కర్నూలు జిల్లా ముస్లిం లీగ్ అధ్యక్షులు హర్షద్ మహిళా విభాగం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు జహ్రా బేగం మరియు దాదాపు పదిమంది ఎం అమనులతో మర్యాదపూర్వకంగా కలిసి సుమారు రెండు గంటల పాటు రాజకీయ చర్చలు జరిపించారు, 2024లో జరగబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని ఎం అమానులతో చర్చలు జరిపించినట్లు కర్నూలు జిల్లా మొత్తం చర్చలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ప్రజలు బజార్లలో టి కొట్టులో చర్చలు జరిపించుకున్నట్లు సమాచారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ ఉండడంతో ముస్లిం లీగ్ రాష్ట్ర నాయకులు చూపు అమానుల్లా వైపు మళ్ళించారని చర్చ సాగుతుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా రఫీ దిన్, మౌలానా అబ్దుల్ సలాం ఉమ్మడి డిస్టిక్ ఇంచార్జ్, గౌస్ మోహిద్దిన్ కర్నూల్ డిస్టిక్ ప్రెసిడెంట్ అడ్వకేట్, హర్షద్ కర్నూల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్, జహ్రా బేగం మహిళ వింగ్ పార్లమెంట్, జాకీర్ నంద్యాల టౌన్ ఇంచార్జ్, మహమ్మద్ నూర్ థర్డ్ వార్డ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

About Author