NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నా భూమి -నా దేశం… వీరులకు వందనం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామంలో జిల్లా పరిషత్  ఉన్నత కన్నడ పాఠశాల నందు నా భూమి -నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం కార్యక్రమం లో యువనేత యస్ కె గిరి మాట్లాడుతూ అజాదిక అమృత మహోత్సవం భాగంగా దేశం కోసం ఎందురో మహనీయులు ప్రాణాలు అర్పించారు వారి త్యాగలను గుర్తు చేస్తూ వారిని విద్యార్థులు అందరూ కూడా ఆదర్శంగ తీసుకోవలి అరిస్టాటిల్ శిష్యుడు అలెంగ్జడర్ ప్రపంచనీ జయయిస్తును అని పోతాడు భరత్ దేశం అలెంగ్జడర్ వచ్చిన తర్వాత గురువు అరిస్టాటిల్ చెప్తుడు భారతదేశం నుంచి మట్టిని తీసుకొని రా ఎందుకంటే ఎందురో మహనీయులు మట్టిని తొక్కి ఉంటారు కావున ఆ మట్టి నీ ప్రతి రోజు పూజ చేస్తాను అన్నారు మన గొప్ప దేశం భరత్ దేశం ఈ కార్యక్రమం లో APO భక్త వాత్స్ ల్యం  టీచర్స్ వెంకటేష్ ముస జీలన్ బాషా ఉపాధి సిబ్బంది ఫల్గొన్నారు.

About Author