PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జ‌గ‌న్ కు నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి కోర్టు గురవారం ఉదయం సమన్లు జారీ చేసింది. 2014 హుజూర్‌నగర్ ఎన్నికల్లో కోడ్ ఉల్లఘించారని ఆయనపై కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసు విషయమై సోమవారం నాడు కోర్టుకు హాజరుకావాలని సీఎం జగన్‌కు సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సమన్ల గురించి ఇంతవరకూ ప్రభుత్వం కానీ.. వైసీపీ నేతలు కానీ ఎవరూ రియాక్టవ్వలేదు.

                                        

About Author